మెదక్ జిల్లా: రేపు మెదక్‌లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటన

-

ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రేపు మెదక్‌లో పర్యటించనున్నారు. క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రిలో 20 పడకల ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం ప్రారంభిస్తారు. 12 నుండి మెదక్ పట్టణం, మెదక్ మండలం, రాజుపల్లి, హవేళిఘనపూర్ మండలం సర్దన, పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి, నార్సింగి, శంకరంపేట్ మండలం సంకాపూర్ గ్రామాలలో పార్టీ ఇన్సూరెన్స్ చెక్కులు అందజేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news