రేపు మెదక్ లో ఎమ్మెల్యే పద్మ మీకోసం

-

ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా శాసనసభ్యురాలు యం.పద్మ దేవేందర్ రెడ్డి మీ కోసం కార్యక్రమం ఈనెల 16నమెదక్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఉ. 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పాల్గొంటారు. అధికారులు, చైర్మన్ లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొనాలి. 08452-222888 ఫోన్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news