నల్గొండ: జిట్టాకు భువనగిరి ఎంపీ టికెట్?

-

యువ తెలంగాణ పార్టీని ఈ నెల 16న బీజేపీలో విలీనం చేయనున్నట్లు సమాచారం. దీనికి కమలదళ నాయకత్వం నుంచి అనుమతి వచ్చింది. ప్రస్తుత యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి భువనగిరి ఎంపీ టికెట్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమకు ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించిందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news