కర్నూల్‌లో నల్గొండ జిల్లా వాసి ఆత్మహత్య

-

కర్నూలు నగరంలోని బిర్లాకాంపౌండ్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై రైలు కింద పడి నల్గొండ జిల్లా నకిరేకల్ మండలానికి చెందిన ఓ యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద లభించిన ఆధారాలను పరిశీలించిన రైల్వే పోలీసులు.. నోముల గ్రామానికి చెందిన టేకుల గిరిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కర్నూలు రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news