యాదాద్రి: యువకుడి అవయవాలు దానం

-

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్‌కు చెందిన కొల మనోహర్ గౌడ్(23) బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.

హైదరాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. కుటుంబ సభ్యులు అవయవ దానానికి ఒప్పుకోవడంతో వైద్యులు యువకుడి గుండెను చెన్నై ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల దాతృత్వాన్ని స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news