‘గ్యాస్ లీకేజీ.. చెలరేగిన మంటలు’

-

జవహర్‌నగర్ శ్రీరామ్‌నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగాయి. పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై బయటకు పరిగెత్తడంతో ప్రమాదం తప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news