అమీర్ పేట మైత్రివనం వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

-

అమీర్ పేట మైత్రివనం చౌరస్తా వద్ద ఓ బైకును డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని ఎస్.ఆర్.నగర్ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news