జైలుకెళ్లినా మారలేదు.. మళ్లీ అరెస్టయ్యాడు

-

చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామానికి చెందిన బొండోల్ల సైదులు పలుచోట్ల దొంగతనాలకు చేసి 2018 సంవత్సర లో జైలుకు వెళ్లి బెయిల్ పై తిరిగి బయటకు వచ్చాడు. నెలలలో కుక్కడం, పెద్దదేవులపల్లిలో చోరీలు చేయగా మాడుగులపల్లి టోల్ ప్లాజా బుధవారం పట్టుకున్నారు. అతని నుంచి రూ. 11వేల నగదు, 9 తులాల బంగారం, 10 తులాల వెండి, బైక్ స్వాధీనం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news