మేడ్చల్‌: ముగిసిన ‘సనోఫి’ ఎన్నికలు

-

మున్సిపాలిటీ పరిధి అత్వెల్లిలోని సనోఫి హెల్త్‌కేర్‌ ఇండియా లిమిటెడ్‌ (శాంతాబయోటెక్‌) కంపెనీలో గుర్తింపు యూనియన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ మర్రి రాజశేఖర్‌రెడ్డి విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌కేవీ రెబల్‌గా పోటీ చేసిన నర్ర బిక్షపతిపై 214 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజశేఖర్‌రెడ్డికి 348, పులిగుర్తుపై పోటీ చేసిన భిక్షపతికి 134 ఓట్లు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news