నల్గొండ : శాసనసభవైపు ఆ ఎంపీల చూపు

-

కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా ఎన్నికైన ఉత్తమ్, కోమటి రెడ్డి వెంకటరెడ్డి మళ్లీ అసెంబ్లీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎంపీలుగా గెలిచాక తమ శాసనసభ నియోజక వర్గాలైన HNR, NLG లకు దూరమైన వారు ఈ మధ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజక వర్గ పరిధిలోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు మళ్లీ శాసన సభ పోరులో బరిలో నిలుస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news