పటాన్ చెరువు: మేడారానికి ప్రత్యేక బస్సులు

-

మేడారం జాతరకు నేటి నుంచి పటాన్ చెరువు నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు రామచంద్రాపురం నుంచి బయలుదేరి, ఉదయం 11 గంటలకు మేడారం చేరుకుంటుందని, తిరిగి సాయంత్రం 5 గంటలకు మేడారం నుంచి బయలుదేరి రాత్రి 11:30కి రామచంద్రపురానికి చేరుకుంటుందని అన్నారు. ఒకరోజు దర్శనానికి ఇదే మంచి అవకాశమని, టికెట్ రూ.410 మాత్రమే అని అన్నారు

Read more RELATED
Recommended to you

Latest news