ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభంకానున్న ఆర్ఎస్ ప్రవీణ్ యాత్ర

-

రాజ్యాధికారం కోసం బిఎస్పి చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్, ప్రవీణ్ కుమార్ 300 రోజుల పాటు తలపెట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ నుండి యాత్ర ప్రారంభించి, అక్కడ సభలో మాట్లాడనున్నారు. బహుజన యోధుడు పాపన్న గౌడ్ స్ఫూర్తితో ఈ యాత్ర ప్రారంభించినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version