Rangareddy: ఉక్రెయిన్ నుంచి బయటపడ్డ తాండూరు స్టూడెంట్

-

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన విద్యార్థిని సుర‌క్షితంగా స‌రిహ‌ద్దు దాటింది. స‌రిహ‌ద్దు దాటిన త‌రువాత కేంద్ర మంత్రి సహకారంతో నేడు ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. తాండూరు పట్టణం అస్కరీ‌భాగ్‌కు చెందిన ఫయాజ్ అలీ కూతురు మదీహా ఆనమ్(23) మెడిసిన్ చదువుల కోసం 2019లో ఉక్రెయిన్ దేశం వెళ్లింది. యుద్ధ సమయంలో కూతురు సేఫ్‌గా బయటపడడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version