ఆర్టీసీ బస్సు ఢీ.. ఉపాధ్యాయుడు మృతి

-

crimeసూర్యాపేట పట్టణంలోని జనగాం ఎక్స్ రోడ్ వద్ద ద్విచక్రవాహనంపై హైవే రోడ్ దాటుతుండగా ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్ ఢీ కొనడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముదిరెడ్డి అనంత రెడ్డి మృతి చెందాడు. ఆయన డివైడర్ పై పడి తల వెనుక భాగంలో బలమైన గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అనంత రెడ్డి నూతన కల్ పీఆర్టీయూ మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన మృతి పట్ల జిల్లా శాఖ పక్షానసంతాపం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news