వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన రామ్మూర్తి-మాధవి దంపతులకు ఒక పాప, ఒక బాబు. సంవత్సరంన్నర వయసున్న బాబు ఆయుష్ ఆడుకుంటూ ఇనుప స్క్రూలు మింగడంతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆ బాలుడిని శనివారం వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి, ఎక్స్రే తీయగా కడుపులో స్క్రూ ఉన్నట్టు తెలిసింది. కొన్ని మందుల ద్వారా ఒక స్క్రూ విసర్జన కాగా, రెండో స్క్రూ మాత్రం కడుపులోనే ఉందని సమాచారం.
వరంగల్ : ఇనుప స్క్రూ మింగిన బాలుడు
By Network
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...