వరంగల్ : ఇనుప స్క్రూ మింగిన బాలుడు

-

వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన రామ్మూర్తి-మాధవి దంపతులకు ఒక పాప, ఒక బాబు. సంవత్సరంన్నర వయసున్న బాబు ఆయుష్ ఆడుకుంటూ ఇనుప స్క్రూలు మింగడంతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆ బాలుడిని శనివారం వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించి, ఎక్స్‌రే తీయగా కడుపులో స్క్రూ ఉన్నట్టు తెలిసింది. కొన్ని మందుల ద్వారా ఒక స్క్రూ విసర్జన కాగా, రెండో స్క్రూ మాత్రం కడుపులోనే ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news