నల్లగొండ: రెచ్చిపోతున్న మాఫియా

-

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేయవలసిన రేషన్ బియ్యాన్ని కొంత మంది అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. నిత్యం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట క్వింటాళ్ల కొద్ది రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుంటున్నారు. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ రేషన్ బియ్యం మాఫియా మాత్రం రోజురోజుకు రెచ్చిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news