వరంగల్ : మేడారం జాతరపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

-

మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో శానిటేషన్‌ వంటి ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే 3,845 ఆర్టీసీ బస్సులు నడపనుండటంతో ఆర్టీసీ అధికారులు మేడారంలో 50 ఎకరాల్లో భారీ బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news