సీఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన అద్భుతమైన పథకం హరిత హారానికి తోడుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సర్పంచ్ చిడెం బాబురావు, మేడారం ఇంచార్జ్ డిఎస్పి దేవేందర్ రెడ్డి మేడారంలో సోమవారం మొక్కలు నాటడం జరిగింది. మేడారానికి వచ్చే భక్తులు ఒక్కొక్క మొక్కను నాటాలని వారు సూచించారు. పోలీస్ సిబ్బంది, ఇతర నాయకులు పాల్గొన్నారు.
మేడారంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...