కెఎంసిలో విద్యార్థినుల ధర్నా

-

వరంగల్ కెఎంసిలో ఎంబీబీస్ విద్యార్థినులు మంగళవారం ఆందోళన చేపట్టారు. తమని హాస్టల్ ఖాళీ చేయమని బలవంతం చేస్తున్నారని, హాస్టల్‌కి సంబంధించిన కరెంట్, వాటర్ కలెక్షన్ కట్ చేశారని ఆరోపణ చేశారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వచ్చి హామీ ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని వాపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news