10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారి పరీక్ష ఫీజు గడువు పొడిగిస్తున్నట్లు తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈమేరకు జిల్లా విద్యాధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 29వ తేదీ వరకు మాత్రమే ఫీజు గడువు ఉండగా, ప్రభుత్వం ఆ గడువును ఫిబ్రవరి 14వ తేదీ వరకు పొడిగించింది. ఆలస్య రుసుముతో మార్చి వరకు ఫీజు చెల్లించ వచ్చని అధికారులు తెలిపారు.
వరంగల్: 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..
-