వరంగల్ : నేడు వన దేవతలను దర్శించుకోనున్న వైఎస్ షర్మిల

-

వైఎస్ఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు(గురువారం) మేడారంలోని వన దేవతలను దర్శించుకోకున్నారు. తాడ్వాయి మండలం, నార్లాపూర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం వనదేవతల గద్దెలను దర్శించుకుంటారని వైఎస్సార్ టీపీ జిల్లా అధ్యక్షుడు రామసహాయం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించుకొని ఆదివాసీ సమ్మేళనంలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news