యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపురం శివారులో ఉన్న మహిళ సైనిక డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం (2022-23) ప్రవేశానికి ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ బాల్ రెడ్డి తెలిపారు. 2021-22 లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. BA, Bsc, Bcom కోర్సులు ఉన్నాయన్నారు.
‘ప్రవేశాలు ఈనెల 19న లాస్ట్’
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...