తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

-

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్ మెంట్లు అన్ని భక్తులతో నిండటంతో భక్తులు వెలుపలకు బారులు తీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 16గంటల సమయం, టైమ్ స్లాట్ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శనివారం 83016 భక్తులు దర్శించుకోగా, 44420 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news