కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్ మెంట్లు అన్ని భక్తులతో నిండటంతో భక్తులు వెలుపలకు బారులు తీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 16గంటల సమయం, టైమ్ స్లాట్ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. శనివారం 83016 భక్తులు దర్శించుకోగా, 44420 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
వామ్మో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని చావబాదిన కొడుకు..!
ఆస్తి కోసం ఎంత దారుణానికి పాల్పడేవాళ్లు వున్నారు. డబ్బు కోసం ప్రాణాలు...
బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లు ప్రూవ్ చేస్తే కరీంనగర్ బరి నుంచి తప్పుకుంటాం : పొన్నం
రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఓవైపు బీఆర్ఎస్.....
అధిక రక్తపోటు ఉన్నవారు తినకూడని ఆహారాలు ఇవే
దీర్ఘకాలిక రోగాల బారినపడటం అనేదే మనిషి ఆయుష్షును సగం తగ్గిస్తుంది. అసలు...