తెలంగాణ రాజకీయం: BRS ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్ …

-

ఈ రోజు జరిగిన BRS పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్రంలోని పరిస్థితులు మరియు వచ్చే ఎన్నికల గురించి కూడా చర్చ జరిగింది. కాగా సీఎం కేసీఆర్ BRS ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు కేసీఆర్ కు ఎమ్మెల్యే ల గురించి అందించిన సమాచారం ప్రకారం ఆయన సంతృప్తిగా లేరట. ఈ మీటింగ్ లో కొందరిపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండకుండా పైపైన తిరుగుతూ నటించే ప్రజాప్రతినిధులకు గట్టి వార్నింగ్ ఇచ్చారట. ప్రజల శ్రేయస్సే మన ప్రధమ బాధ్యత. ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులకు రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే అవకాశం లేదని చెప్పేశారట.

ఇప్పటికే కొందరు హిట్ లిస్ట్ లో ఉన్నారని… ఈ కొద్దికాలంలో వారి తీరులో మార్పు కనిపించకపోతే సీటు ఆశించడం మానుకోవాలని తెలిపారట కేసీఆర్. ముఖ్యంగా ప్రభుత్వం అందించిన అన్ని పధకాల గురించి తగిన ప్రచారం చేయాలని పిలుపునిచ్చారట కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news