పట్టపగలు హైదరాబాద్లో దారుణ హత్య

-

పట్టణంలోని రాజేంద్ర నగర్ పిల్లర్ నెంబర్ 143 దగ్గర అందరూ చూస్తుండగానే  రమేష్ అనే వ్యక్తిని అతి కిరాతంగా నరికి చంపారు. హత్యకు పాల్పడ్డ వ్యక్తిని అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకున్నారు. ఈ హత్యలో నాలుగురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. పాత కక్ష్యలతోనే ఈ హత్యకు పాల్పడట్లు నిందితులు పోలీసులకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news