పట్టణంలోని రాజేంద్ర నగర్ పిల్లర్ నెంబర్ 143 దగ్గర అందరూ చూస్తుండగానే రమేష్ అనే వ్యక్తిని అతి కిరాతంగా నరికి చంపారు. హత్యకు పాల్పడ్డ వ్యక్తిని అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకున్నారు. ఈ హత్యలో నాలుగురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. పాత కక్ష్యలతోనే ఈ హత్యకు పాల్పడట్లు నిందితులు పోలీసులకు వివరించారు.
పట్టపగలు హైదరాబాద్లో దారుణ హత్య
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
సికింద్రాబాద్ లో ఏ పార్టీ గెలిస్తే.. కేంద్రంలో ఆ పార్టీదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్ లో ఏ పార్టీ గెలిస్తే.. కేంద్రంలో ఆ పార్టీదే అధికారం...
Anji N -
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలకు డేట్ ఫిక్స్
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ...
అయోమయంలో తెలంగాణ కాంగ్రెస్..అధిష్టానం చెప్పకముందే నామినేషన్స్!
అయోమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉండిపోయింది. అధిష్టానం చెప్పకముందే నామినేషన్స్ వేస్తున్నారు...