లక్ష దాటిన హరీశ్‍ రావు మెజార్టీ..

-

తెరాస మంత్రి హరీశ్ రావుకి సిద్దిపేట ప్రజలు మరో సారి బ్రహ్మరథం పట్టారు. అటు 1,01,200 పై చిలుకు రికార్డు  మెజార్టీతో హరీశ్‍ రావు దూసుకెళ్తున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 90 కి పైగా స్థానాల్లో ఆధిక్యం కొనసాగడంతో తెరాస శ్రేణుల్లో సంబరాలు మెదలైయ్యాయి. నిన్నటి వరకు కూటమి నేతలు జట్టుగా ఏర్పడిన వారు ప్రస్తుతం ఎక్కడా కనిపించక పోవడం హాస్యాస్పదంగా ఉంది. 

తెలంగాణ ప్రజల దెబ్బకు జానా రెడ్డి, రేవంత్ రెడ్డి,పద్మా ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఓటమి దిశగా ఎదురీదుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news