ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ సందడి చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోషల్ మీడియా సమ్మిట్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో సుధీర్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, ఏపీ మంత్రులు భూమా అఖిల ప్రియ, దేవినేని ఉమామహేశ్వరరావు, కాలవ శ్రీనివాసులు, నగర మేయర్ కోనేరు శ్రీధర్, పాప్ సింగర్ షెర్లీ సెల్సా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెస్ట్ కంటెంట్ ఇన్ మ్యూజిక్ సెన్సేషన్ ఆన్ సోషల్ మీడియా అవార్డును సింగర్ షెర్లీ సెల్సాకు మంత్రి కాలవ శ్రీనివాసులు, హీరో సుధీర్ బాబు అందించారు. స్టయిల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మంత్రి అఖిల ప్రియ.. హీరోయిన్ సమంతకు అందించారు. ఉత్తమ మ్యుజీషియన్ అవార్డును దేవిశ్రీప్రసాద్ కు మేయర్ కోనేరు శ్రీధర్ అందించారు. సోషల్ మీడియాలో వివిధ రంగాల్లో తమ ప్రతిభను చూపిన 21 మంది ప్రముఖులకు అవార్డును అందించారు.
విజయవాడలో సందడి చేసిన బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
IPL 2024 : సంచలనం సృష్టించిన పంజాబ్ కింగ్స్…8 వికెట్ల తేడాతో ఘన విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్కతా...
Ganesh -
CBSE లో ఏడాదికి రెండుసార్లు బోర్డ్ పరీక్షలు
పరీక్షల విధానంపై కేంద్ర విద్యాశాఖ CBSE కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది....
Ganesh -
బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది చెల్లని రూపాయి : ఈటెల రాజేందర్
మల్కాజిగిరి పార్లమెంట్ : మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జవహర్ నగర్, దమ్మాయిగూడ...
Ganesh -