తమిళనాడులో దారుణం.. పరువు హత్యకు కొడుకు, అత్త బలి

-

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. పరువు హత్యకు కోడుకు, అత్త బలి అయ్యారు. తక్కవ కులం అమ్మయి ప్రేమ పెళ్ళి చేసుకున్నాడని కన్న కొడుకు ,అత్తను, కోడల్ని కత్తితో నరికాడు ఓ కసాయి తండ్రి. తండ్రి దండపాణి దాడితో కొడుకు సుభాష్, దండపాణి అత్త కన్నమ్మల్…ఇంట్లోనే చనిపోయారు.

ఇక తీవ్రమైన గాయాలతో పారిపోయి చెట్ల మధ్యలో దాక్కుంది కోడలు అనుష్కా. కృష్ణగిరి జిల్లా ఉత్తంగరి పక్కనే ఉన్న అరుణగిరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పారిపోయిన కోడల్ని చంపడానికి వెతికుతున్న క్రమంలో దండపాణిని.. పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు స్దానికులు. ఇంట్లో నిద్రిస్తూన్న సమయంలో మాట్లాడాలని వచ్చి కత్తితో నరికాడు తండ్రి. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news