Flash : సినీ నటి పార్వతీ నాయర్ ఇంట్లో దొంగతనం

-

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకున్నా తమిళ, మల యాళ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితం పార్వతి నాయర్. ప్రస్తుతం తమిళం, మలయాళం సినిమాల తో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు తన స్నేహితులతో కలిసి మాల్దీవ్స్ వెళ్ళింది.

అక్కడి అందమైన లొకేషన్స్, బీచ్ చుట్టేస్తూ రొమాంటిక్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. అమ్మడి క్లీవేజ్ షో చూసి పరేషాన్ అవుతున్నారు నేటిజన్లు.

అయితే.. ఈ సినీ నటి పార్వతీ నాయర్ ఇంట్లో తాజాగా దొంగతనం జరిగింది. ఆమె ప్రస్తుతం మాల్దీవుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే.. పార్వతీ నాయర్ ఇంట్లో తాజాగా దొంగతనం జరిగింది. పది లక్షల విలువచేసే రిస్ట్ వాచ్ లతో పాటు పర్సనల్ ల్యాప్ టాప్ దొంగతనం చేశారని పార్వతీ నాయర్ తల్లిదండ్రులు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news