హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్..నేడు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

-

హైదరాబాద్‌ మహానగర వాసులకు బిగ్‌ అలర్ట్‌. ఆదివారం అంటే సెప్టెంంబర్‌ 18న 34 ఎంఎంటిఎస్ లోకల్ రైలు సర్వీస్ లను రద్దు చేస్తున్నట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.

ఇందులో లింగంపల్లి-హైదరాబాద్ స్టేషన్ పరిధిలో 18 సర్వీస్ లు, ఫలక్ నుమ-లింగంపల్లి స్టేషన్ల పరిధిలో 14 సర్వీసులతో పాటు సికింద్రాబాద్-లింగంపల్లి స్టేషన్ల పరిధిలో 2 చొప్పున మొత్తం 34 సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు.. తీసుకున్న ఈ నిర్ణయం పట్లు.. అందరూ సంమయమానం పాటిస్తూ.. ఇతర మార్గాలను వెతుక్కోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news