నా జోలికి వస్తే దూల తీర్చేస్తా.. మరోసారి రెచ్చిపోయిన అనసూయ..!

-

బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ తనదైన రీతిలో యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా పలు సినిమాల్లోనూ నటించి అలరించింది. ప్రస్తుతం వరుస ఛాన్స్ లు అందుకుంటూ తన నటనతో అందరినీ మైమరిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అనసూయ పలు పోస్టులతో ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

ఏ మాత్రం తగ్గకుండా తనకు నచ్చింది మాట్లాడుతూ.. నెటిజన్లకు స్ట్రాంగ్ గా ఇచ్చి పడేస్తుంది. ఇటీవలే సోషల్ మీడియా ట్రోలింగ్ చేసే వారిపై కేసు పెట్టే వరకు వరకు వెళ్లింది. ఇక ఇప్పుడు 2023వ సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న క్రమంలో అనసూయ ఓ వీడియో షేర్ చేసింది. అందులో 2023లో నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే పర్వాలేదు. కానీ ఇకఈ ఏడాది కూడా నా జోలికి వస్తే దూల తీర్చేసి ధూఫం వేస్తా అంటూ బూతులు మాట్లాడింది అనసూయ. ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టాలో షేర్ చేసింది.

https://www.instagram.com/reel/C1g-jqyLyYt/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Read more RELATED
Recommended to you

Latest news