BREAKING : ఏపీకి త్వరలో రానున్న 1800 ఎలక్ట్రిక్ బస్సులు

-

BREAKING : ఏపీకి త్వరలో 1800 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకాతిరుమల రావు ప్రకటించారు. త్వరలో 1000 డీజిల్, 1500 ఎలక్ట్రిక్ బస్సులు, 300 డీజిల్ నుంచీ ఎలక్ట్రిక్ గా మార్చిన బస్సులు త్వరలో వస్తాయని చెప్పారు.

ప్రభుత్వంలో ఉన్న పలువురు ఉన్నతాధికారులలో నేనొకడిని.. మనం ఎక్కడ పనిచేస్తామో అక్కడ పూర్తి స్ధాయిలో పనిచేయాలని కోరారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు ప్రతీ ఉద్యోగి అందించాలి..ఆదాయం పెంచి ఖర్చు తగ్గించే దిశగా ప్రతీ ఉద్యోగి ఆలోచించాలని సూచనలు చేశారు ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకాతిరుమల రావు. 149 ఆర్టీసీ కాల్ సెంటర్ ను ప్రారంభించి ప్రజలకు సేవలందిస్తున్నామని… ఉద్యోగులందరూ కలిసి పనిచేస్తే ఆర్టీసీని లాభాల బాటలో నడిపించచ్చని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news