త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం – మంత్రి ఆనం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే టీటీడీ పాలకమండలి నియామకం జరుగుతుందని తాజాగా ప్రకటన చేశారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. టీటీడీ పాలక మండలికి సంభందించిన విచారణ జరుగుతుంది, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందుతుందన్నారు. దోషులేవరైనా వుంటే వారిని ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. ఇక అటు తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందింది.

AP Minister Anam

ఇవాళ నవంబర్‌ నెల టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కేట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టిక్కేట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కేట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. ఇక ఈ టికెట్ల కోసం…https://www.tirumala.org/ వెబ్‌ సైట్‌ లో బుక్‌ చేసుకోవాలని కోరింది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news