BREAKING: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే !

-

AP Cabinet took important decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.ఇవాళ అత్యవసరంగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఏపీలో సచివాలయం లో ఇవాళ అత్యవసరంగా ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది.

AP Cabinet took important decisions

ఈ మేరకు బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్‌.. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.. ఎన్నికల్లో ఈ నిబంధనను తప్పిస్తామని కూటమి హామీ ఇవ్వడం జరిగింది.. గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవతవకలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఇక 2014-19, 2019-24 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై చర్చ జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news