ఇవాళ 3 నియోజకవర్గాలలో సీఎం జగన్ ప్రచారం… షెడ్యూల్ ఇదే

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోజుకు మూడు నియోజకవర్గాలలో ప్రచారం చేస్తూ దూసుకు వెళ్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మూడు నియోజకవర్గాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని వైసీపీ ప్రధాన కార్యదర్శి రఘురాం తెలిపారు.

CM Jagan will participate in election campaign meetings in three constituencies today

ఇవాళ ఉదయం 10 గంటలకు కొండేపి నియోజకవర్గంలో సీఎం జగన్ ప్రచారం ఉంటుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు కడప జిల్లాలోని మైదకురు నియోజకవర్గంలో ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పీలేరు నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news