ఏపీ వాలంటీర్లకు సీఎం జగన్‌ శుభవార్త..

-

ఏపీ వాలంటీర్లకు ఏపీ సీఎం జగన్‌ శుభవార్త.. చెప్పారు. ఈ నెల 19 న అంటే రేపు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్‌.

రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌… ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌‌లో వలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉత్తమ వాలంటీర్లను సత్కరించనున్న ముఖ్యమంత్రి జగన్‌..అనంతరం ప్రసంగిస్తారు.

కాగా, టీడీపీలో మరొక గజ్జికుక్కతో జగన్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయిస్తున్నారు.. జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక పట్టాభితో బూతులు తిట్టించారని ఫైర్‌ అయ్యారు వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి. బీజేపీకి, టీడీపీకి మధ్య పవన్ బ్రోకరిజం చేస్తాడు.. ప్యాకేజి పనోడు, ఊడిగం స్టార్ అనే సినిమా పవన్ తియ్యాలని చురకలు అంటించారు. పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే వద్దని కోర్ట్ లకు వెళ్ళే వారికీ మాట్లాడే హక్కు లేదు… ఆర్ 5 జోన్ లో పేదలకు స్థలాలు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news