BREAKING: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ !

-

BREAKING: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ అయ్యాయి. సాహితీ లక్ష్మి నారాయణతో పాటు కొడుకు సాత్విక్ తదితరులపై ఫోర్జరీ కేసు నమోదు అయింది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 62 లో దివాకర్ రెడ్డి ఇల్లు లీజుకు తీసుకున్నారు సాహితీ లక్ష్మీనారాయణ. మూడేళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయకుండా వేదింపులకు దిగారు. దీంతో వారిపై కోర్టు లో పిటిషన్ వేశారు జెసి దివాకర్ రెడ్డి.

Former minister JC Diwakar Reddy’s signatures are forgery

అయితే.. జెసి దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేసి…లీజు గడువు ఇంకా ఉందని కోర్టులో మరో పిటీషన్‌ వేశారు లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్, న్యాయవాది. దీంతో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి నోటీసులు వచ్చాయి. ఈ తరుణంలోనే.. వెంటనే జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జెసి దివాకర్ రెడ్డి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు…. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news