మందుబాబులకు ఏపీ సర్కార్ శుభవార్త

-

మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ వేడుకల కోసం మద్యం అమ్మకాల సమయాలలో వెసులుబాటు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల పని వేళలు పుడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేడు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది.

ఏపీలో ప్రతిరోజు 9 గంటల వరకే మద్యం అమ్మకాలకు అనుమతి ఉంది. కాగా న్యూ ఇయర్ వేల సమయం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం పట్ల మందుబాబులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news