సెప్టెంబర్ నుంచి విశాఖలోనే సీఎం జగన్

-

సెప్టెంబర్ నుంచి విశాఖలోనే సీఎం జగన్ ఉంటారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ఇవాళ సీఎం జగన్‌ విశాఖ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఆది మూలం సురేష్, అమర్నాథ్.. అనంతరం మాట్లాడారు.

సెప్టెంబర్ నుంచి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖలోనే ఉంటారని వివరించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఉత్తరాంధ్రా అభివృద్ధికి సీఎం జగన్ తో పాటు మేమంతా కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇవాళ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నారని వివరించారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొననున్నారన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

Read more RELATED
Recommended to you

Latest news