ఏపీ ప్రజలకు శుభవార్త.. 3.38 కోట్ల మందికి హెల్త్ ఐడీలు

-

ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా గత డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ఐడిలను జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

cm jagan
cm jagan

ఈ హెల్త్ ఐడిలను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కు అనుసంధానించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 72 శాతం మందికి హెల్త్ ఐడీలు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ఐడిలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news