తిరుమల సర్వదర్శనానికి 24 గంటల సమయం

-

తిరుమల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని పూర్తిగా నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. అటు టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 72072 మంది భక్తులు దర్శించుకున్నారు.

It takes 24 hours to visit Tirumala

30384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజు తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 4.16 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇవాళ తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల కానున్నట్లు టిటిడి ప్రకటించింది. డిసెంబర్ నెలకు సంబంధించిన… తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు ఆన్లైన్ లో ఇవాళ విడుదల కాబోతున్నాయి. ఇవాళ ఉదయం… నుంచి తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు… ఆన్లైన్లో మనకు లభిస్తాయి. ఇక ఈ సేవలు వినియోగించుకునేందుకు టీటీడీ పాలక మండలికి సంబంధించిన..https://www.tirumala.org/ పోర్టల్ ను సంప్రదించాలని భక్తుల కు సూచనలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news