పందిలా ఉన్న అచ్చెన్నాయుడు పడుకోవటానికి ఒక ఊరు కూడా సరిపోదు – ఏపీ మంత్రి

-

అచ్చెన్నాయుడు ఒక పనికి మాలినోడు… అచ్చెన్నాయుడుకు పడుకోవటానికి ఒక సెంటు సరిపోదట అంటూ చురకలు అంటించారు. పందిలా ఉన్న అచ్చెన్నాయుడు పొడుకోవటానికి ఒక ఊరు కూడా సరిపోదు… టీడీపీ నాయకులు ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. తన హయాంలో చంద్రబాబు ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదని.. ముసలోడికి దసరా పండగ అన్నట్లు ఉంది చంద్రబాబు వ్యవహారం అంటూ మండిపడ్డారు.

ఎన్టీఆర్ ఆత్మను ఇప్పటికీ చిత్రవధ చేస్తూనే ఉన్నారన్నారు. ఎన్టీఆర్‌ మళ్లీ బతికితే.. చంద్రబాబును సమాధి చేస్తాడంటూ ఏపీ మంత్రి జోగి రమేష్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. నేను నిండు నూరేళ్ళు జీవించి ఉండేవాడిని అని ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని.. ఒక క్షణం మళ్ళీ ప్రాణం పోస్తే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును అదే వేదిక పై సమాధి చేస్తానని ఎన్టీఆర్ దేవుడిని కోరుకుంటారని పేర్కొన్నారు.తామే చెప్పులు వేసి, చిత్రవధ చేసి చంపిన వ్యక్తికి శతజయంతి పేరుతో వాళ్ళే దండలు వేసి దండాలు పెడుతున్నారని ఆగ్రహించారు. మనుషులేనా మీరు?? అని ప్రశ్నించారు. బీసీలకు మేలు చేశానని బద్మాష్ బాబు చెబుతున్నాడు… ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news