వైసీపీలోకి కేశినేని నాని..ఎంపీ కీలక వ్యాఖ్యలు

-

వైసీపీలోకి కేశినేని నాని రావాలని వైసీపీ ఎంపీ అయోధ్య రామి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని మంచి మనిషి అని పేర్కొన్నారు. ఇవాళ మీడియాతో వైసీపీ ఎంపీ అయోధ్య రామి రెడ్డి మాట్లాడారు. వైసీపీలోకి కేశినేని నాని రావాలని కోరారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని నాకు మంచి మిత్రులు అని తెలిపారు.

ఆయన వైసీపీ కి వస్తే చాలా సంతోషం అని వివరించారు. వైసీపీ ప్రభుత్వం అనేది తల్లి, తండ్రి లాంటిదని చెప్పారు. ప్రజలకు మంచి చేద్దాం అనుకునే నాయకుల మాదిరి పిల్లలు ఉంటే వారికి అండగా ఉండేదే ప్రభుత్వం అని వెల్లడించారు. కాబట్టి.. వైసీపీలోకి కేశినేని నాని రావాలని కోరారు వైసీపీ ఎంపీ అయోధ్య రామి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news