ఘోర అవమానం..సోము వీర్రాజు పేరు మర్చిపోయిన మోడీ !

-

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఘోర అవమానం జరిగింది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేరునే.. దేశ ప్రధాని మోడీ మర్చిపోయారు. మొన్న ఏపీకి ప్రధాని మోడీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, శుక్రవారం రాత్రి పూట.. విశాఖ పట్నంలో బీజేపీ కోర్‌ కమిటీ జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో.. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మర్చిపోయారు. సోము వీర్రాజు వైపు చూసి.. ‘ఆప్‌కా నామ్‌ క్యాహై’ అని ప్రశ్నించారు మోడీ. దీంతో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తో పాటు, అక్కడ నాయకులంతా షాక్‌ గురయ్యారు. ఏంటీ… ప్రధాని మోడీకి..ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు తెలియదా ? అని అవాక్కయ్యారు. ఇక అటు షాక్‌ లో ఉన్న సోము.. తన పేరు చెప్పి.. ప్రధానికి ముచ్చటించారు. అయితే, ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news