ఢిల్లీ నుంచి నారా లోకేష్ కు పిలుపు….కీలక పదవి రానుందా ?

-

ఢిల్లీ నుంచి ఏపీ మంత్రి నారా లోకేష్ కు పిలుపు వచ్చింది. దీంతో కొద్దిసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు నారా లోకేష్. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోనున్నారు నారా లోకేష్. ఇవాళ సాయంత్రం పలువురు ఎన్డీయే కీలక నేతలను కలవనున్నారు మాజీ మంత్రి నారా లోకేష్. ఎన్డీయే లో కీలక భాగస్వామి గా టిడిపి పార్టీ ఉన్న సంగతి తెలిసిందే.

AP Minister Nara Lokesh got a call from Delhi

ఇలాంటి నేపథ్యంలోనే… ఢిల్లీ నుంచి ఏపీ మంత్రి నారా లోకేష్ కు పిలుపు వచ్చింది. పలు రాజకీయ అంశాల పై కేంద్ర పెద్దలతో చర్చించేందుకు లోకేష్ ఢిల్లీ పర్యటన వెళుతున్నారు. ఇక రేపు ఢిల్లీ నుండి అమరావతికి రానున్నారు నారా లోకేష్. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. అయితే.. కేంద్రంలో నారా లోకేష్‌ కు కీలక పదవి రాబోతుందని.. అందుకే.. ఢిల్లీ నుంచి ఏపీ మంత్రి నారా లోకేష్ కు పిలుపు వచ్చిందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news