AP: మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటిన ఎన్డీఏ కూటమి..షాక్ లో వైసీపీ !

-

ఏపీ అసెంబ్లీ ఫలితాలు అందరికీ షాక్‌ ఇస్తున్నాయి. 105 స్థానాల్లో కూటమి ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటింది ఎన్డీఏ కూటమి. స్పష్టమైన ఆధిక్యంలో టీడీపీ ఉంది. ఇక హిందూపురం అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ లీడింగులో ఉన్నారు.

NDA alliance that crossed the magic figure in ap

అక్కడ వైసీపీ నుంచి దీపిక బరిలో ఉన్నారు. అయితే హిందూపురం ఎంపీ సెగ్మెంట్‌లో వైసీపీ అభ్యర్థి శాంతమ్మ ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి పార్థసారథి పోటీ చేస్తున్నారు. అలాగే డోన్‌లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెనకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాశ్ బరిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news