AP: నేడు ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్‌

-

Notification of local MLC by-elections today: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికల హడావిడీ మళ్లీ మొదలైంది. నేడు ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాబోతుంది. నేడు ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుండగా, ఈ నెల 13వరకు నామినేషన్ లు స్వీకరణ జరుగుతుంది. ఇక ఈ నెల 16 వ తేదీ మధ్యాహ్నం 03.00గం.ల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

Elections will be held again in AP

‘స్థానిక’ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తం ఓటర్లు 838 మంది ఉన్నారని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో MPTC లు 636, ZPTC లు 36, కార్పొరేటర్లు 97, కౌన్సిలర్లు 53, ఎక్స్ అఫిషియో సభ్యులు 16 ఉన్నారని అధికారులు ప్రకటించారు. మరో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ మూడు కలిపితే 841కి ఓటర్ల సంఖ్య పెరగనున్నాయి. మరి ఈ ఎన్నికల్లో వైసీపీ ఎలా రాణిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news