రేపు రాయలసీమ గర్జన సభ.. మద్దతు ప్రకటించిన వైసీపీ

-

రేపు వైసీపీ మద్దతుతో జేఏసీ రాయలసీమ గర్జన సభ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమ జిల్లాల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు హాజరుకానున్నారు. లక్ష మందిని సమీకరించాలని వైసీపీ లక్ష్యం పెట్టుకుంది. అలాగే రాయలసీమ గర్జన సభ వేదికపై 150 మంది నేతలు ఉండనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news