ఏపీలో రాష్ట్రపతి ముర్ము – ఎన్టీఆర్ స్వగ్రామంలో సన్మానం !

-

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. ఇవాల్టి నుంచి రెండు రోజుల పాటు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో 342 జాతీయ రహదారికి విశాఖపట్నం నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం వరకు 32 కిలోమీటర్ల రెండు వరుసల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక బుక్కపట్నం వద్ద జరిగే భూమి పూజలో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి,ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొననున్నారు. రాష్ట్రపతి ముర్ము కు ఎన్టీఆర్ స్వగ్రామంలో సన్మానం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news