BREAKING : సీఎం జగన్ ను కలిసిన టీమిండియా క్రికెటర్ కె ఎస్ భరత్

-

 

BREAKING : సీఎం జగన్ ను టీమిండియా క్రికెటర్ కె ఎస్ భరత్ కలిసారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు ప్రముఖ క్రికెటర్ కేఎస్ భరత్. కొద్ది రోజుల కిందట సీఎం జగన్‌ తో సమావేశం అయ్యారు మరో క్రికెటర్ అంబటి రాయుడు.

క్రీడల ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రికెటర్ల సేవలు వినియోగించుకోవాలని భావిస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ యువజన, క్రీడా శాఖపై సమీక్ష సందర్భంగా క్రీడలకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో క్యాంపు కార్యాలయానికి వచ్చిన కేఎస్ భరత్…సీఎం జగన్ ను కలిసారు.

Read more RELATED
Recommended to you

Latest news